ప్రజాపక్షం / హైదరాబాద్ తెలంగాణలోని ప్రైవేటు ల్యాబ్లలో నిర్వహించే కరోనా పరీక్షల ధరలను మరోసారి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుం ది. ఇప్పటి వరకు కొవిడ్-19 నిర్ధారణకు ప్రైవేటు ల్యాబ్లలో చేసే ఆర్టిపిసిఆర్ పరీక్షల ధర రూ. 850 ఉండగా, దానిని రూ. 500కు తగ్గించింది. అలాగే నివాసాల్లో తీసుకునే శాంపిల్ పరీక్ష ధరను రూ.1200 నుంచి రూ. 750కు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పరీక్షల సంఖ్య పెంచేందు కు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలియజేసింది.
రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరింత చవక
RELATED ARTICLES